Thursday, March 28, 2024

ప్ర‌యాణీకుల‌కు షాక్ : రిజ‌ర్వేష‌న్ చార్జీలు పెంచిన టీఎస్ ఆర్టీసీ

టీఎస్‌ ఆర్టీసీ ప్రయాణికులకు మరో షాక్‌ ఇచ్చింది. టికెట్‌ రిజర్వేషన్‌ చార్జీలు పెంచినట్లు టీఎస్‌ ఆర్టీసీ తెలిపింది. ఒక్కో రిజర్వేషన్‌పై రూ.20-30 పెంచినట్లు టీఎస్‌ఆర్టీసీ తెలిపింది. గుట్టుచప్పుడు కాకుండా యాజమాన్యం చార్జీలను పెంచింది. ఈ అంశంపై టీఎస్ఆర్టీసీ ఇప్పటి వరకు అధికారిక ప్రకటన చేయలేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement