Thursday, April 25, 2024

శిల్పా చౌదరికి బెయిల్ మంజూరు

పెట్టుబడుల ముసుగులో వీఐపీల వద్ద కోట్లాది రూపాయలు వసూలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న శిల్పా చౌదరికి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అన్ని కేసుల్లోనూ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. రాజేంద్ర నగర్ కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఆమె రేపు జైలు నుంచి విడుదల కానున్నారు. రూ.7కోట్ల మేర మోసం చేసింద‌ని.. ముగ్గురు మ‌హిళ‌లు ఆమెపై ఫిర్యాదు చేసిన విష‌యం తెలిసిందే.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement