Thursday, April 25, 2024

బ‌స్సు బోల్తాప‌డి ప‌లువురికి తీవ్ర‌గాయాలు.. ఎక్క‌డంటే…

రంగారెడ్డి జిల్లాలోని వికారాబాద్ మర్పల్లి మండలం కలకొండ వద్ద ఆరోజు ఆర్టీసి బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. సంగారెడ్డి బస్సు వేగంగా వెళుతూ.. బోల్తా పడింది. ఈ ప్ర‌మాదంలో ప‌లువురు ఆర్టీసీ ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. డ్రైవ‌ర్ బస్సును వేగంగా న‌డ‌ప‌డంతోనే ప్రమాదం జ‌రిగింద‌ని పలువురు పేర్కొంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement