Wednesday, April 24, 2024

Sangareddy: ఇరువర్గాల దాడి.. ఒకరు మృతి, ముగ్గురికి తీవ్ర‌గాయాలు

ఇరువ‌ర్గాల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ జ‌ర‌గ‌డంతో ఒక‌రు మృతిచెంద‌గా, ముగ్గురికి తీవ్ర‌గాయాలైన ఘ‌ట‌న తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని తెల్లాపూర్ లోని ఈదుల‌నాగుల‌పల్లిలో ఇరువ‌ర్గాలు ప‌ర‌స్ప‌రం దాడులు చేసుకున్నారు. ఈ ఘ‌ర్ష‌ణ‌లో ఒక‌రు మృతిచెంద‌గా, మ‌రో ముగ్గురికి తీవ్ర‌గాయాల‌య్యాయి. ఈ ఘ‌ర్ష‌ణ‌తో ఈదుల‌నాగుల‌ప‌ల్లిలో ఉద్రిక్త‌త చోటుచేసుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement