Friday, April 19, 2024

Sale : కొడుకును అమ్మేసిన తండ్రి.. భర్తపై భార్య ఫిర్యాదు..

కొడుకును తండ్రి డబ్బుల కోసం అమ్మేయగా.. ఈ ఘటనలో బాలుడి తల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన ఘటన తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. కన్న కొడుకును హైదరాబాద్‌కు చెందిన ఓ కుటుంబానికి రూ.2.5 లక్షలకు తండ్రి అమ్మేశాడు. అయితే నాలుగు రోజులుగా కొడుకు కనిపించకపోవడంతో భార్య భర్తను నిలదీసింది. అనంతరం బాలుడి తల్లి పీఎస్ లో ఫిర్యాదు చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement