Saturday, April 20, 2024

బైకును ఆర్టీసీ బస్సు.. ఇద్దరికి తీవ్ర గాయం

వికారాబాద్‌ జిల్లా తాండూరు మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. సంగం కలాన్‌ వద్ద బైకును ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. దీంతో బైక్‌పై వెళ్తున్న ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement