Tuesday, April 23, 2024

ఎన్నిక‌ల ప్ర‌చార ర‌థాన్ని ప్రారంభించిన రేవంత్ రెడ్డి

కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నర్సారెడ్డి భూపతి రెడ్డి ఎన్నికల ప్రచార రథాన్ని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు బొంగునూరి శ్రీనివాస్ రెడ్డి, యువజన కాంగ్రెస్ నాయకులు నవీన్ రెడ్డి, బౌరంపేట్ మాజీ సర్పంచ్ మిద్దెల యాదిరెడ్డి, కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు సదానందం, సమీర్ ఖాన్, మిద్దెల సీతారాం రెడ్డి, శివప్రసాద్ రెడ్డి, బత్తుల చిరంజీవి, బైండ్ల దయానంద్, జీవన్, కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement