Thursday, March 28, 2024

మెంబర్ షిప్ డ్రైవ్ పై సమీక్ష

రంగారెడ్డి జిల్లా పరిధిలోని చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం పై సమీక్షా సమావేశం నిర్వహించారు. శుక్రవారం గాంధీభవన్ లో డీసీసీ అధ్యక్షుడు చల్లా నర్సింహా రెడ్డి అధ్యక్షతన సమీక్షా సమావేశం జరిగింది. చేవెళ్ల పార్లమెంట్ మెంబర్ షిప్ కో ఆర్డినేటర్ చామల రఘుపతి రెడ్డి, రాష్ట కార్యదర్శి జనార్దన్ రెడ్డి, చేవెళ్ల కోఆర్డినేటర్ జోష్ణా రెడ్డి, తాండూరు కోఆర్డినేటర్ సత్యనారాయణ రెడ్డి, రాజేందర్ నగర్ కోఆర్డినేటర్ మైపాల్, పరిగి కోఆర్డినేటర్ విజయ్ కుమార్, వికారాబాద్ కోఆర్డినేటర్ సుభాష్ నాయక్, తదితరులు పాల్గొన్నారు. సకాలంలో మెంబర్ షిప్ డ్రైవ్ పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement