Tuesday, April 16, 2024

Breaking: ఏసీబీ వలలో రెవెన్యూ అధికారులు

అవినీతి రెవెన్యూ అధికారులు ఏసీబీకి పట్టుబడ్డారు. పట్టాదారు పాస్ బుక్ మంజూరు కోసం లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా రెవెన్యూ అధికారుల పట్టుబడ్డ ఘటన పెద్దపెల్లి జిల్లా అంతర్గాంలో చోటుచేసుకుంది. సోమవారం తహసిల్దార్ కార్యాలయంలో ముగ్గురు అధికారులు లంచం తీసుకుంటుండగా ఏసీబీ డీఎస్పీ భద్రయ్య ఆధ్వర్యంలో వలపన్ని పట్టుకున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement