Thursday, April 18, 2024

కొత్తకొండలో రేవంత్ రెడ్డి పూజలు

కరీంనగర్ పార్లమెంటు పరిధిలోని భీమదేవరపల్లి మండలం కొత్తకొండ వీరబ్రహ్మేంద్ర‌ స్వామి ఆలయంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్వామిని దర్శించుకున్నారు. అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. రేవంత్ రెడ్డి వెంట మాజీ ఎంపి పొన్నం ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ రెడ్డి లు ఉన్నారు. దర్శనం అనంతరం రేవంత్ రెడ్డి పాదయాత్ర ప్రారంభించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement