Thursday, April 25, 2024

ఉషోదయ కాలనీ నూతన కమిటీ ఎన్నిక

కుత్బుల్లాపూర్: గాజులరామరం ఉషోదయ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కమిటీ ఎన్నిక కాగా సోమవారం డివిజన్ కార్పొరేటర్ శేషగిరిరావు ను మర్యాదపూర్వకంగా కలిశారు..కార్యక్రమంలో ప్రెసిడెంట్ ఎస్ వి ఎస్ సురేంద్ర నాథ్ రెడ్డి,జనరల్ సెక్రెటరీ మల్లారెడ్డి డేగల సతీష్ బాబు,ట్రెజరర్ బి నర్సింహారెడ్డి, రసూల్, వర్కింగ్ ప్రెసిడెంట్ బి.శ్రీనివాసరావు, వైస్ ప్రెసిడెంట్ సతీష్ అల్లాడి,జాయింట్ సెక్రెటరీ శివనారాయణ్,ఆర్గనైజింగ్ సెక్రటరీ రవీందర్ రెడ్డి,అడ్వైజర్ టి వి శ్రీనివాసరావు, బాల్ రెడ్డి,లీగల్ అడ్వైజర్ రమేష్ బాబు, కార్యవర్గ సభ్యులు మధుసూదన్ గుప్తా కృష్ణారెడ్డి,గురు ప్రసాద్ లు కలిశారు..ఈ సందర్భంగా కార్పొరేటర్ శేషగిరిరావు మాట్లాడుతూ కాలనీ అసోసియేషన్ లు కాలనీ సమగ్రాభివృద్ధికి తోడ్పాటు చేయాలని కోరారు.. నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement