Tuesday, April 16, 2024

ప్రజా సమస్యల పరిష్కారం కోసమే శుభోదయం.. చేవెళ్ల ఎమ్మెల్యే

శంకర్పల్లి (ఆంధ్రప్రభ) ; నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారానికే శుభోదయం, రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా చేవెళ్ల నియోజకవర్గం లో కొనసాగుతున్న శుభోదయం కార్యక్రమం చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య ప్రభుత్వ సంక్షేమ పథకాలు లబ్ధిదారుల వరకు చేరుతున్నాయా.. ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, చేసిన పనులు ఎలా ఉన్నాయి చేయాల్సిన పనులు ఇంకేమున్నాయి అనే లక్ష్యంతో వినూత్నంగా శుభోదయం కార్యక్రమం చేప‌ట్టారు. కాగా నేడు మాసాని గూడ మంచర్ల గూడెం కచ్చిరెడ్డి గూడ గ్రామాలలో కొనసాగింది. ఎంపీపీ గోవర్ధన్ రెడ్డి జెడ్పిటిసి గోవిందమ్మ గోపాల్ రెడ్డి సర్పంచులు ఇతర ప్రజాప్రతినిధులు మండల పరిధిలోని అన్ని విభాగాల అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement