Friday, April 19, 2024

ఆటో బోల్తా.. ఆరుగురికి గాయాలు

కేశంపేట మండల పరిధిలోని అల్వాల్ గ్రామ సమీపంలో ఆటో బోల్తా పడింది. ఆటోలో ప్రయాణిస్తున్న ఆరుగురికి తీవ్ర గాయలయ్యాయి. బాధితులు ఆమనగల్ మండలం పలుగుతాండ తాండకు చెందిన చెందినవారని గ్రామస్తులు తెలిపారు. కేశంపేట గ్రామ సమీపంలో ఫంక్షన్ హాల్ లో వివాహం వేడుకలలో పాల్గొని తిరిగి వెళుతున్న సమయంలో ఆటో అదుపుతప్పి డివైడర్నును ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లు వారు తెలిపారు. సంఘటన స్థలానికి కేశంపేట పోలీసులు చేరుకొని గాయపడిన వారిని చికిత్స నిమిత్తం షాద్ న‌గర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement