Friday, March 29, 2024

మంచిరెడ్డి కిష‌న్ రెడ్డికి ప్ర‌శంస‌ల వెల్లువ‌

రంగారెడ్డి జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులుగా నియమితులైన ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డికి ప్రశంసల వెల్లువ కొనసాగుతోంది. శుభాకాంక్షలు తెలుపుతూ సన్మానాలు చేస్తున్నారు. డీసీసీబీ చైర్మన్ బుయ్యని మనోహర్ రెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ కృష్ణా రెడ్డి, డీసీసీబీ వైస్ చైర్మన్ సత్తయ్య, యాచారం పీఏసీఎస్ చైర్మన్ రాజేందర్ రెడ్డిలు మంచిరెడ్డి కిష‌న్ రెడ్డికి స‌న్మానం చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement