Thursday, March 28, 2024

RR: రైల్వే ఉద్యోగి ఆత్మహత్య

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లో విషాదం చోటుచేసుకుంది. ఉప్పర్ పల్లిలో రైల్వే ఉద్యోగి విజయ్ కుమార్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఓ యువతితో విజయ్ కుమార్ కు వివాహేతర సంబంధం ఉండడంతో.. భార్యతో గొడవపడి విజయ్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement