Friday, March 29, 2024

లీకేజీలను అరికట్టండి

యాచారం : యాచారం మండల పరిధిలోని కొత్తపల్లి గ్రామంలో కృష్ణా నీరు వృథాగా పోతుంది. పైపులైన్ కు మరమ్మత్తులు చెయ్యకపోవడం వల్ల లీకేజీలు ఏర్పడి నీరు వృధాగా పోతున్నా… పాలకులు పట్టించుకోవడం లేదని గ్రామ ప్రజలు ఆరోపిస్తున్నారు. ఈ లీకేజీల‌ను అరిక‌ట్టి, నీటిని వృథా కాకుండా చూడాల‌ని ప్ర‌జ‌లు కోరుతున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement