Friday, April 19, 2024

కరోనా నేపథ్యంలో ముగ్గుల పోటీలు అవసరమా ?

జవహర్ నగర్ : ఓదిక్కు కరోనా విజృంభణతో ప్రపంచం అతలాకుతలం అవుతుంటే జవహర్ నగర్ కార్పొరేషన్ పాలకవర్గం జనాల గుంపులతో కార్యక్రమాలు నిర్వహిస్తుంది. జ‌వ‌హ‌ర్ న‌గ‌ర్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ మేయ‌ర్, డిప్యూటీ మేయ‌ర్, కార్పొరేట‌ర్లు ప్ర‌జ‌ల ప్రాణాల‌తో చెల‌గాట‌మాడుతున్నారు. ప్రభుత్వ ఆదేశాలను పాటించకుండా ముగ్గుల పోటీలు నిర్వహించడం సమంజసం కాదని జవహర్ నగర్ కార్పొరేషన్ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement