Wednesday, April 24, 2024

బుగ్గ రామలింగేశ్వర ఆలయంలో మృత్యుంజయ హోమం

వికారాబాద్ : ప్రధానమంత్రి నరేంద్రమోడీ నిండు నూరేళ్లు జీవించాలని కోరుతూ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు వికారాబాద్ జిల్లా కేంద్రంలోని శ్రీ రామలింగేశ్వర ఆలయం వద్ద వికారాబాద్ జిల్లా బీజేపీ అధ్యక్షులు సదానంద రెడ్డి దంపతులు మృత్యుంజయ హోమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కార్యవర్గ సభ్యులు శివరాజ్ జిల్లా బీజేపీ నాయకులు నరోత్తం రెడ్డి, మాజీ కౌన్సిలర్ సుచరితా రెడ్డి, విజయభాస్కర్రెడ్డి, పాండు గౌడ్ నాయక్, శివప్రసాద్, రాజేందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement