Saturday, April 20, 2024

కేంద్ర పథకాల అమలు పై సమీక్షించిన ఎంపీ రంజిత్ రెడ్డి

వికారాబాద్ జిల్లా కేంద్రం DPRC లో దిశ కమిటీ సమావేశం జరిగింది. చేవెళ్ల ఎంపీ..దిశ చైర్మన్ డాక్టర్ రంజిత్ రెడ్డి ఈ స‌మావేశానికి హాజరయ్యారు. కేంద్ర పథకాల అమలు తీరును సమీక్షించారు. సమావేశంలో ఎమ్మెల్యేలు ఆనంద్, యాదయ్య, మహేష్ రెడ్డి, జిల్లా కలెక్టర్ నిఖిలతోపాటు అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement