Saturday, April 20, 2024

ఎమ్మెల్యేకు కార్పొరేటర్‌ వినతి…

కుత్బుల్లాపూర్ : నిజాంపేట్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ 18 వ డివిజన్‌ పరిధిలోని నూతనంగా ఏర్పడిన శ్రీ హోమ్స్‌ కాలనీలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కార్పొరేటర్‌ కోలన్‌ వీరేందర్‌రెడ్డి సమక్షంలో కాలనీ అసోసియేషన్‌ సభ్యులు ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్‌ను తన కార్యాలయంలో కలిసి విన్నవించారు. వెంటనే ఎమ్మెల్యే స్పందించి కమీషనర్‌, సంబంధిత అధికారులతో మాట్లాడి వీలైనంత త్వరలో సమస్యలు పరిష్కరిస్తామని హమీనిచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement