Thursday, April 25, 2024

వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ

తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో వైకుంఠ ఏకాదశి సందర్బంగా ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంత్ రావు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో బౌరంపేట్ పీఏసీఎస్ చైర్మన్ ఎం.బాలరెడ్డి, జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు జగన్, మంత్రి సత్యనారాయణ, నాయకులు సురేష్ రెడ్డి, బాలకృష్ణ రెడ్డి పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement