Saturday, April 20, 2024

బాధిత కుటుంబ స‌భ్యుల‌ను ప‌రామ‌ర్శించిన ఎమ్మెల్యే ఆనంద్

ధారూర్ మండల పరిధిలోని మోమిన్ కుర్ధు గ్రామానికి చెందిన మైసి రెడ్డి, మోమిన్ కలాన్ గ్రామానికి చెందిన మియా సాబ్ టీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులు ఇటీవల మరణించడంతో ఈరోజు వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ వారి ఇళ్లకు వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఎమ్మెల్యేతో పాటు ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement