Thursday, April 25, 2024

కుటుంబ‌స‌మేతంగా మల్లికార్జున స్వామిని దర్శించుకున్న.. ఎమ్మెల్యే ఆనంద్

వికారాబాద్ ( ప్రభ న్యూస్):కుటుంబ సమేతంగా శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్.. వికారాబాద్ జిల్లా, పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ , వారి సతీమణి డాక్టర్ మెతుకు సబితా ఆనంద్ కుటుంబ సమేతంగా శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారిని దర్శించుకొని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేద పండితులచే ఆశీర్వాదం తీసుకున్నారు.వారితో పాటు ఎమ్మెల్యే సిబ్బంది కూడా ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement