Friday, April 19, 2024

కూక‌ట్ ప‌ల్లిలో మోడల్ రైతు బజార్ ను ప్రారంభించిన మంత్రులు

నగరంలోని కూకట్ పల్లి నియోజకవర్గంలో ఆధునిక రైతుబజార్ ప్రారంభోత్సవ కార్యక్రమ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఆదివారం రాష్ట్ర మంత్రులు హరీష్ రావు, నిరంజన్ రెడ్డి, మల్లారెడ్డి హాజరై రైతు బజార్ ను ప్రారంభించారు. ఈ సందర్బంగా మంత్రులు వినియోగదారులు, అమ్మకందారులతో ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే కృష్ణా రావు, ఎమ్మెల్సీ నవీన్ రావు, కార్పొరేటర్లు, వ్యవసాయ మార్కెటింగ్ శాఖ అధికారులు, నాయకులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement