Thursday, April 25, 2024

రైతు వారోత్సవాల్లో మంత్రి సబితారెడ్డి

రాష్ట్ర‌ విద్యా శాఖ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి వికారాబాద్ జిల్లాలో ప‌ర్య‌టిస్తున్నారు. వికారాబాద్ నియోజకవర్గం బంట్వారం మండల కేంద్రంలో రైతు బంధు వారోత్సవాలు ఈరోజు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ ఆధ్వర్యంలో జరిగిన ట్రాక్టర్ల, ఎడ్ల బండ్ల ర్యాలీలో ముఖ్య అతిధిగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి హాజర‌య్యారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement