Thursday, April 25, 2024

ప‌లు అభివృద్ధి ప‌నుల‌కు మంత్రి స‌బితా రెడ్డి శంకుస్థాప‌న

రాష్ట్ర విద్యాశాఖ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి రంగారెడ్డిలో జిల్లాలో ప‌ర్య‌టిస్తున్నారు. జిల్లాలోని శంకర్ పల్లి మండల పరిధిలోని ప్రొద్దుటూరు, గోపులారం, మహరాజపేట్, దొంతన్ పల్లి గ్రామాల్లో ప‌లు అభివృద్ధి ప‌నుల‌కు ప్రారంభోత్స‌వాలు, శంకుస్థాప‌న‌లు చేశారు. ఈ కార్య‌క్ర‌మాల్లో మంత్రితో పాటు చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు గడ్డం రంజిత్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్ పర్సన్ తీగల అనిత హరినాద్ రెడ్డి, వికారాబాద్ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ సునీత మహేందర్ రెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్యలు ఉన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement