Thursday, April 25, 2024

మ‌హిళ‌ల‌కు బ‌హుమ‌తులు అంద‌జేసిన మంత్రి మ‌ల్లారెడ్డి

రంగారెడ్డి జిల్లా ప‌రిధిలోని కీసర మండలం రాంపల్లి దాయరా, కరింగుడా గ్రామాల్లో సంక్రాంతి పండుగ సందర్భంగా ముగ్గుల పోటీ కార్యక్రమాల్లో పాల్గొన్న మహిళలను ప్రోత్సహిస్తూ బహుమతులు అందజేశారు. ఈ కార్య‌క్ర‌మానికి మంత్రి మల్లారెడ్డి ముఖ్య అతిథిగా హాజ‌రై విజేత‌ల‌కు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో మల్లారెడ్డి హెల్త్ సిటీ చైర్మన్ డా. భద్ర రెడ్డి, డైరెక్టర్ డా ప్రీతీ రెడ్డి, జడ్పీ వైస్ చైర్మన్ వెంకటేష్, ఎంపీటీసీలు, సర్పంచ్ లు, తదితరులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement