Thursday, April 18, 2024

మంత్రి కేటీఆర్ పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన సబితారెడ్డి

తుక్కుగూడ మున్సిపాలిటీలో రూ.33.50కోట్లతో చేపట్టే అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమానికి మంత్రి కేటీఆర్ హాజరవుతున్నారు. శనివారం మహేశ్వరం నియోజకవర్గంలో కేటీఆర్ సుడిగాలి పర్యటన చేయనున్నారు. తుక్కుగూడ మార్కెట్ యార్డులో ఏర్పాట్ల పై మున్సిప‌ల్, పోలీస్ అధికారులతో మాట్లాడి పలు సూచనలు చేశారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి. మంత్రి కేటీఆర్ పర్యటనను విజయవంతం చేయాలని మంత్రి సబితా రెడ్డి పిలుపునిచ్చారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement