Saturday, April 20, 2024

బైక్‌ను ఢీకొట్టిన ట్రాక్టర్.. ఒకరు మృతి

వికారాబాద్ జిల్లా కొడంగ‌ల్ మండ‌ల కేంద్రం స‌మీపంలోని నీటూరు గేటు వ‌ద్ద ఘోర రోడ్డుప్ర‌మాదం జరిగింది. వేగంగా వ‌చ్చిన ట్రాక్ట‌ర్ అదుపుత‌ప్పి బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్ర‌మాదంలో ఒక‌రు మృతి చెందారు. మృతుడిని నాగారం వాసి అహ్మ‌ద్ గా పోలీసులు గుర్తించారు

Advertisement

తాజా వార్తలు

Advertisement