Thursday, March 28, 2024

కీస‌ర శ్రీ రామ‌లింగేశ్వ‌ర‌స్వామిని ద‌ర్శించుకున్న శంభీపూర్ రాజు

ఉమ్మడి రంగారెడ్డి జిల్లా MLC శంభీపూర్ రాజు ఈరోజు కీసర శ్రీ రామలింగేశ్వర స్వామి వారిని దర్శించుకొని, స్వామి వారి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బౌరంపేట్ కౌన్సిలర్ నర్సారెడ్డి శ్రీనివాస్ రెడ్డి, TRS పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement