Monday, April 15, 2024

రూ.50వేల లంచంతో ఏసీబీకి పట్టుబడ్డ ఇన్ ఛార్జి సబ్ రిజిస్ట్రార్

తెలంగాణ రాష్ట్రంలోని వికారాబాద్ జిల్లాలో ఇన్ ఛార్జి సబ్ రిజిస్ట్రార్ రూ.50వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. వికారాబాద్ జిల్లా తాండూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. తాండూరు ఇన్ ఛార్జి సబ్ రిజిస్ట్రార్ జమీరుద్దీన్ భూవివాదంలో లంచం డిమాండ్ చేశారు. రూ.50వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement