Friday, March 29, 2024

ఆరోగ్యంపై ప్రజలకు అవగాహాన సదస్సు..

మేడ్చల్‌ : దేశంలో ప్రస్తుతం విజృంభిస్తున్న కరోనా వైరస్‌ భారిన, వివిధ రోగాల భారిన పడకుండా ప్రజలకు ఫ్రీ వె ల్నెస్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌ ఆధ్వర్యంలో అవగాహాన సదస్సు నిర్వహించారు. మేడ్చల్‌ మున్సిపల్‌ పట్టణంలోని శ్రీ గడి మైసమ్మ తల్లి దేవాలయంలో వెల్నెస్‌ ఆధ్వర్యంలో ప్రజలకు ముందస్తుగా రోగాల భారిన పడకుండా రోగ నిరోధక శక్తి పెంచే వనమూలికలతో తయారు చేసిన ఔషదాలను ఎలా ఉపయోగించాలనే వాటిపై ప్రజలకు అవగాహాన సదస్సు నిర్వహించనున్నట్లు నిర్వాహాకులు తెలిపారు. ఔషదాల వల్ల కలిగే లాభాలు ఎలా ఉంటాయో దానిపై ప్రజలకు సూచించడం జరిగిందని వెల్నెస్‌ నిర్వాహాకులు చెప్పారు. ఈ కార్యక్రమంలో న్యూట్రిషన్‌ ఎక్స్‌పర్ట రమేష్‌, రాజేశ్వర్‌లతో పాటు గడి మైసమ్మ తల్లి భక్త బృందం సభ్యులు పాల్గోన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement