Saturday, April 20, 2024

ఇళ్లు కట్టుకుంటే ఆర్థిక సహాయం : మంత్రి మల్లారెడ్డి

త్వరలో సీఎం కేసీఆర్ 60, 70 గజాల ప్లాట్ లో ఇల్లు నిర్మించుకునే పేదల కోసం మూడు లక్షల రూపాయల మేర ఆర్థిక సాయం చేయనున్నట్లుగా మంత్రి మల్లారెడ్డి తెలిపారు. దాంతో పాటుగా 60, 70 గజాల్లో ప్రభుత్వ స్థలాల్లో ఇల్లు నిర్మించుకున్న పేదల కోసం త్వరలో 58, 59 జీవోను పట్టా ఇవ్వనున్నట్లు గా మంత్రి మల్లారెడ్డి తెలిపారు. ఈరోజు మూఢుచింతలపల్లి మండల్ పరిధిలోని మూఢుచింతలపల్లి, లింగాపూర్ తండా, లక్ష్మాపూర్ గ్రామాల్లో అయిదున్నర కోట్ల రూపాయల మేర అభివృద్ధి పనులను మంత్రి మల్లారెడ్డి ప్రారంభించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement