Thursday, April 25, 2024

న‌కిలీ గుట్టుర‌ట్టు.. 500 కిలోల విత్త‌నాలు స్వాధీనం

శంషాబాద్ : పాలమాకులలో నకిలీ విత్తనాలను ట్రాన్స్ పోర్ట్ చేస్తున్న ముఠాను శంషాబాద్ రూరల్ పోలీసులు అరెస్టు చేశారు. నంద్యాల నుంచి హైదరాబాద్ నకిలీ పత్తి విత్తనాలు సరఫరా చేస్తుండగా అనుమానం వచ్చిన పోలీసులు తనిఖీలు చేశారు. మొత్తం ముగ్గురు నిందితులు న‌కిలీ విత్త‌నాలు స‌ర‌ఫ‌రా చేస్తున్న‌ట్లు పోలీసులు గుర్తించారు. త‌నిఖీల్లో శేఖర్, సుభాష్ నిందితులు పరారీలో ఉన్నారు. అగిరప్ప అనే వ్యక్తిని శంషాబాద్ పోలీసులు అరెస్టు చేసి విచారణ చేప‌ట్టారు. 500 కిలోల నకిలీ విత్తనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement