Friday, April 19, 2024

ప్రతి పోలీసు తప్పనిసరిగా బూస్ట‌ర్ డోస్ తీసుకోవాలి : ఎస్పీ కోటిరెడ్డి

వికారాబాద్ : సమాజ సంక్షేమం కోసం, భవిష్యత్ తరాల కోసం ప్రతి పోలీసు తప్పనిసరిగా బూస్టర్ డోస్ వేసుకోవాలని వికారాబాద్ జిల్లా ఎస్పీ కోటిరెడ్డి సూచించారు. గురువారం వికారాబాద్ జిల్లా ఎస్పీ కార్యాలయంలో అదనపు ఎస్పీ ఆధ్వర్యంలో గతంలో రెండో రోజు వేసుకున్న పోలీసులకు తొమ్మిది నెలల అనంతరం బూస్టర్ డోస్ వేయించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ కోటిరెడ్డి మాట్లాడుతూ….. తూ.గో రెండో వేసుకొని 9160 మందికి ఇవ్వడం జరిగిందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ వినోద్ రెడ్డి డి ఆర్ డి ఎస్ పి సత్యనారాయణ, ఎస్ బి ఇన్ స్పెక్ట‌ర్లు, ఎస్ఐలు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement