Thursday, March 28, 2024

పీఎం క్షేమం కోరుతూ ఈటెల రాజేంద‌ర్ హోమం

శామీర్ పేట : తుంకుంట మున్సిపల్ లోని దేవరయంజాల్ రామాలయంలో ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ క్షేమంగా ఉండాల‌ని కోరుతూ హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ స్థానిక బీజేపీ నాయకులతో కలిసి సోమవారం శ్రీ మృత్యాంజయ హోమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు ఎం.అశోక్, శామీర్ పేట మండల్ బీజేపీ అధ్యక్షుడు కైరా యాదగిరి, తుంకుంట మున్సిపల్ బీజేపీ అధ్యక్షులు పి.నర్సింహారెడ్డి, బోయిని శివ, బీజేపీ నాయ‌కులు, తదితరులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement