Tuesday, April 23, 2024

డంపింగ్ యార్డును పరిశీలించిన – అరవింద్ కుమార్ ఐఎఎస్

జవహర్ నగర్ (ప్రభన్యూస్) : జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పట్టణ పరిధిలోని డంపింగ్ యార్డు,రోడ్లు,రాజీవ్ స్వగృహ,నర్సరీలను మున్సిపల్ కార్పొరేషన్ పురపాలక పరిపాలన పట్టానాబివృద్ధి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ ఐఎఎస్ పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణ ప్రగతిలో కార్పొరేషన్ పట్టణంలో పరిశుభ్రతకు ప్రాధాన్యమివ్వాలని అధికారులకు సూచించారు.రాబోయే వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు సంభవించకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన వెల్లడించారు.ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ కమిషనర్ జ్యోతి రెడ్డి.ఎఈ మేనేజర్.ఆర్వో.శానిటేషన్ ఇన్స్పెక్టర్.తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement