Tuesday, April 23, 2024

కోవిడ్‌ లక్షణాలున్న ప్రతి ఒక్కరికి పరీక్షలు..

‌షాద్‌నగర్‌ : కోవిడ్‌ లక్షణాలున్న ప్రతి ఒక్కరు పరీక్షలు చేయించుకోవాలని మున్సిపల్‌ చైర్మన్‌ కొందూటి నరేందర్‌ ప్రజలకు సూచించారు. ఇందులో భాగంగా పట్టణంలోని పటేల్‌రోడ్డులోని మార్కెట్‌లో కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించేందుకు మున్సిపల్‌ సిబ్బందితో శుభ్రం చేయించారు. ప్రతి రోజు కరోనా పరీక్షలు నిర్వహించిన అనంతరం శానిటైజేషన్‌ చేయాలన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement