Friday, April 19, 2024

అవార్డు అందుకున్న మేయ‌ర్ కు స‌త్కారం

స్వచ్ఛ సర్వేక్షన్ సఫాయి మిత్ర సురక్ష ఛాలెంజ్ లో భాగంగా రాష్ట్రపతి అవార్డు అందుకుని ఢిల్లీ నుండి హైదరాబాద్ చేరుకున్న నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ కోలన్ నీలాగోపాల్ రెడ్డిని, సీనియర్ నాయకులు కోలన్ గోపాల్ రెడ్డి ని వారి నివాసం వద్ద నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ తెరాస పార్టీ ఉపాధ్యక్షులు పద్మ ప్రసాద్, NMC బీసీ సెల్ అధ్యక్షుడు గోపాల్ కృష్ణ ముదిరాజ్, 12వ డివిజన్ అధ్యక్షులు సుబ్బా రెడ్డి, 12th డివిజన్ తెరాస పార్టీ వైస్ ప్రెసిడెంట్ వెంకటేశ్ మర్యాద పూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించారు. ప్రదాన కార్యదర్శి బట్ట మురళి, బీసీ సెల్ ప్రెసిడెంట్ చంద్ర మౌలి, డివిజన్ యూత్ ప్రెసిడెంట్ సీహెచ్ కిరణ్, 9th డివిజన్ SC సెల్ గోపి, స్టూడెంట్ సెల్ ప్రెసిడెంట్ శ్రీకాంత్, రమేశ్, త‌దిత‌రులున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement