Thursday, April 25, 2024

చలివేంద్రం..

కేశంపేట : మండల పరిధిలోని కొత్తపేట్‌ గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 2006వ సంవత్సరంలో 10వ తరగతి అభ్యసించిన పూర్వ విద్యార్థులు రగామ ప్రధాన కూడలిలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్‌ మాట్లాడుతూ పూర్వ విద్యార్థులు ఇలాంటి కార్యక్రమాలు చేయడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ నవీన్‌ కుమార్‌, ఎంపిటిసి మల్లేష్‌ యాదవ్‌, కోఆప్షన్‌ సభ్యులు జమాల్‌ఖాన్‌, ఉపసర్పంచ్‌ నరేష్‌ యాదవ్‌, నాయకులు యాదయ్యగౌడ్‌, బిక్షపతి, జంగయ్య, సాయిలు, అంజయ్యగౌడ్‌, లక్ష్మయ్య, జగన్‌రెడ్డి, మహేష్‌ గౌడ్‌, ప్రభు, శ్రీధర్‌ , మహేష్‌, ప్రసాద్‌, పూర్వ విద్యార్థులు విజయ్‌కుమార్‌, సురేష్‌, గౌస్‌, నర్సింహ్మా, శ్రీకాంత్‌, కుమార్‌, రాజు, కృష్ణయ్య, వెంకటేష్‌, రాఘవేందర్‌ , శివ, శ్యాంసుందర్‌రెడ్డి, శర్మ, శ్రీను, అశోక్‌ ,మల్లేష్‌, బాలరాజ్‌, నరేష్‌, శ్రీను, తదితరులు పాల్గోన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement