Friday, March 29, 2024

Big Breaking : శంషాబాద్ లో ఘోర రోడ్డు ప్ర‌మాదం.. ముగ్గురు దుర్మ‌ర‌ణం…

రంగారెడ్డి జిల్లాలోని శంషాబాద్ మండ‌లంలో ఘోర రోడ్డు ప్ర‌మాదం చోటు చేసుకుంది. మండ‌లంలోని పెద్ద‌షాపూర్ వ‌ద్ద గుర్తు తెలియ‌ని వాహ‌నం ఓ బైక్ ను ఢీకొట్టింది. ఈ ప్ర‌మాదంలో ముగ్గురు అక్క‌డిక‌క్క‌డే మృతి చెందారు. వెంట‌నే స్థానికులు పోలీసులుకు స‌మాచారం అందించారు. ఘ‌ట‌న స్థ‌లానికి చేరుకున్న పోలీసులు ప్ర‌మాదానికి గ‌ల కార‌ణాల‌ను తెలుసుకున్నారు. క్ష‌త‌గాత్రుల‌ను ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. దీనిపై మ‌రింత స‌మాచారం తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement