Tuesday, April 23, 2024

Breaking : ఆటో, టిప్పల్‌ ఢీ.. ఒకరు మృతి.. 8 మందికి గాయాలు..

రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తలకొండపల్లి మండలం చంధ్రదన గ్రామం దగ్గర కూలీలతో వెళ్తున్న ఆటోను టిప్పర్‌ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం సమయంలో ఆటోలో 15 మంది కూలీలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement