Thursday, April 25, 2024

మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి స‌మ‌క్షంలో టీఆర్ఎస్ లో చేరిన బీజేపీ నేత‌లు

రాష్ట్ర మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి జ‌ల్ప‌ల్లిలో ప‌ర్య‌టిస్తున్నారు. ఈసంద‌ర్భంగా జల్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని శ్రీరామా కాలనీకి చెందిన బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు.వారిని మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి పార్టీ కండువా కప్పి టీఆర్ఎస్ లోకి ఆహ్వానించారు. తమ కాలనీ సమగ్రాభివృద్ధిని కాంక్షిస్తూ, మంత్రి సబితా ఇంద్రారెడ్డి అనునిత్యం ప్రజల్లో ఉంటూ చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చూసి టీఆర్ఎస్ పట్ల ఆకర్షితులమై పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement