Thursday, April 18, 2024

బండి సంజయ్‌ కి సన్మానం..

కుత్బుల్లాపూర్‌ : నియోజకవర్గం సీనియర్‌, బీజేపీ పార్టీ రాష్ట్ర నాయకులు కొలను హన్మంత్‌రెడ్డి సూచనల మేరకు బీజేపీ నాయకులు మాదాడి క్రిష్ణారెడ్డి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ని మర్యాదపూర్వకంగా కలిశారు. కరోనా కట్టడికి తమవంతు సహయంగా ఎన్‌ 95 మాస్కులను, శానిటైజర్‌లను అందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement