Friday, April 19, 2024

కౌన్సిల్ సమావేశాన్ని బహిష్కరించిన 14 మంది కౌన్సిలర్లు

రంగారెడ్డి జిల్లాలోని దమ్మాయిగూడ మున్సిపల్ కౌన్సిల్ సమావేశాన్ని 14 మంది కౌన్సిలర్లు బహిష్కరించారు. మున్సిపల్ చైర్మన్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటూ, మమ్మల్ని పట్టించుకోవడంలేదని అధికార పార్టీకి చెందిన 14 మంది కౌన్సిలర్లు ఆవేదన చెందారు. మున్సిపల్ చైర్మన్ విషయంపై మంత్రి మల్లారెడ్డి దృష్టికి తీసుకెళ్లి దమ్మాయిగూడ మున్సిపల్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించి అభివృద్ధికి పాటుపడతామన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement