Saturday, April 20, 2024

సీఎం కేసీఆర్‌ను క‌లిసిన రాజ్య‌స‌భ స‌భ్యుడు ర‌విచంద్ర‌…

రాజ్యసభ సభ్యుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయిన సందర్భంగా, కుటుంబ సమేతంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుని వ‌ద్దిరాజు ర‌విచంద్ర ఇవ్వాల (బుధ‌వారం) ప్రగతి భవన్ లో మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్జతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, నవీన్ రావు, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వర్ రావు , ఎమ్మెల్సీ తాతామధు, ఎమ్మెల్యేలు విప్ రేగా కాంతారావు, వనమా వెంకటేశ్వర్ రావు, ఉపేందర్ రెడ్డి, రాములు నాయక్, మెచ్చా నాగేశ్వర్ రావు తదితర ప్రజా ప్రతినిధులున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement