Wednesday, April 24, 2024

గుల్లకోటలో రైతుబంధు సంబరాలు

జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గం వెల్గటూర్ మండలం గుల్లకోట పేట గ్రామంలో రైతుబంధు ఉత్సవాల్లో భాగంగా గురువారం వరి నారుతో రైతుబంధు అని రాసి, ముఖ్యమంత్రి కేసీఆర్,‌ మంత్రి కొప్పుల ఈశ్వర్, తెలంగాణ ప్రభుత్వం పై ఉన్న అభిమానాన్ని చాటుతూ సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కూనమల్ల లక్ష్మి లిగయ్య, జెడ్పీటీసీ సుధారాణి రామస్వామి, రైతు బంధు సమితి వెల్గటూర్ మండల కో-ఆర్డినేటర్ చుక్క శంకర్ రావు, పొన్నం స్వరూప తిరుపతి, మండల పార్టీ అధ్యక్షుడు సింహాచలం జగన్, తెరాస యూత్ ప్రధాన కార్యదర్శి రాజు, తెరాస నాయకులు, పడిదం వెంకటేష్, చుంచు మల్లేశం, పలువురు నాయకులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement