Friday, March 29, 2024

తెలంగాణలో రాగల మూడు రోజులు వర్షాలు..

నైరుతి రుతుపవనాలు రెండు, మూడు రోజుల్లో రాష్ట్రంలోకి ప్రవేశించనున్నాయి. రుతుపవనాలు కేరళ అంతటా విస్తరించాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్ల‌డించింది. దక్షిణాదిలో చాలా ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించాయని భారత వాతావరణశాఖ వెల్లడించింది. రానున్న రెండు మూడు రోజుల్లో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. నైరుతి దిశనుంచి ఈదురుగాలులు వీస్తుండడంతో రాగల మూడు రోజులు తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement