Friday, April 19, 2024

Breaking : ఐపీఎస్ అధికారులకు పదోన్నతి.. ప్రభుత్వ ఉత్త‌ర్వులు జారీ

తెలంగాణ‌ రాష్ట్రంలో పనిచేస్తున్న ముగ్గురు ఐపీఎస్ అధికారులకు పదోన్నతి కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఈ రోజు (గురువారం) ఉత్తర్వులు జారీ చేశారు. 2017 బ్యాచ్ కు చెందిన ఐపిఎస్ అధికారులు చెన్నూరి రూపేష్, అఖిల్ మహాజన్, గౌస్ అలాం లను సీనియర్ టైమ్ స్కేల్, లెవల్ 11 అధికారులుగా పదోన్నతి కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. 2021 జనవరి 1 నుండి పదోన్నతి వర్తిస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement