Thursday, April 25, 2024

కాలిపోయిన ప్రైవేట్ బస్సు.. 22 మంది ప్రయాణికులు..

జగదల్పూర్ నుండి హైదరాబాద్ వెళ్తున్న ఓ ప్రైవేట్ బస్సు అగ్నికి ఆహుతి అయ్యింది. జనగామ జిల్లా లింగాలఘణపురం మండలం నెల్లుట్ల ఫ్లైఓవర్ వద్ద వద్దకు రాగానే ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన డ్రైవర్ ప్రయాణికులను అప్రమత్తం చేసి బస్సులో నుండి దింపి వేయడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రమాదంలో బస్సు పూర్తిగా కాలిపోయింది. బస్సులో మొత్తం 22 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: వైసీపీ ఎన్డీయేలో చేరాలి: కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్య

Advertisement

తాజా వార్తలు

Advertisement